BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘తెలంగాణ మీ అయ్య జాగీరా’.. ‘అవును.. మా జాగీరే’- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇంకా ఎవరెలా స్పందించారంటే..
పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్టు అని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అన్నారు.
దిల్లీ: హోటల్లో అగ్నిప్రమాదం, 21మంది మృతి
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
'ఊపిరాడటం లేదన్నా సంకెళ్లు వేశారు'.. బాడీకామ్ ఫుటేజీ చూసి చలించానన్న బ్రిటన్ ప్రధాని
ఘటన జరిగిన ప్రాంతంలో దిగ్వా పోలీసులను తప్పుదోవపట్టిస్తూ తనపై జాత్యాహంకార దాడి జరిగిందని అబద్ధం చెప్పాడు. దాంతో పోలీసులు బాధితుడైన సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ విద్యార్థి నొవాక్(18)కు బేడీలు వేశారు. ఆ సమయంలో 'నేను శ్వాస తీసుకోలేకపోతున్నా' అని ఆ టీనేజర్ చెప్పిన దృశ్యాలు బాడీకామ్ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి.
తెలంగాణలో కనీస వేతన సవరణ : ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తుంటే తగ్గిస్తారా? 5 ప్రశ్నలు - జవాబులు
కనీస వేతనాల అమలు కోసం మొత్తం రాష్ట్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీ, గ్రామీణ ప్రాంతాల పేరుతో 3 జోన్లుగా విభజించారు. అలాగే కనీస వేతనాలను నైపుణ్యాల ఆధారంగా చెల్లించేందుకు వీలుగా 4 రకాలుగా వర్గీకరించారు. నైపుణ్యాన్ని బట్టి వేతనాలు చెల్లించేలా ఏర్పాటు చేశారు.
యుద్ధం ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నా, ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు?
డోనల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. యుద్ధానికి దిగితే సులభంగా విజయం సాధించవచ్చని ఆయన చేసిన పెద్దపొరపాటు వల్ల ఏర్పడిన పర్యవసానాల్లో చిక్కుకుపోయారు. ఇరాన్ ప్రభుత్వం తమ దాడులను ఎంతవరకు తట్టుకుని, ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉందో అంచనా వేయడంలో ఆయన, ఆయన ఆప్తమిత్రుడు బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారు.
నేపాల్ ప్రధాని బాలెన్ షా 'భారత భూభాగాల ఆక్రమణ' వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ, ఏమందంటే..
"భారత్ మాత్రమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదు. నేపాల్ కూడా కొన్నిచోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది" అంటూ నేపాల్ ప్రధాన మంత్రి బాలెన్ షా చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ స్పందించింది.
కిమ్ జోంగ్ ఉన్ తన తల్లి గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?
కిమ్ జోంగ్ ఇల్ కూడా తన భార్య లేదా భాగస్వామిని ఎప్పుడూ బహిరంగంగా చూపించలేదు. ఆయన అప్పటికే కిమ్ యాంగ్ - సూక్ అనే సైనిక ఉన్నతాధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారని, ఆ పెళ్లి ఆయన తండ్రి కిమ్ ఇల్ సంగ్ కుదిర్చిందని చెబుతారు.
వేడెక్కుతున్న భారతీయ నగరాలు, హైదరాబాద్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
భారతీయ నగరాలు 2003-2023 మధ్య దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దాదాపు రెట్టింపు వేగంతో వేడెక్కాయి. ఈ కాలంలో 30 శాతం నగరీకరణ జరగడం వల్ల ఈ వేడి పెరిగిందని 2024లో నేచర్ సిటీస్ అధ్యయనం గుర్తించింది.
‘నా దగ్గర 40 కేజీల బంగారం ఉంది’ అని నెట్ఫ్లిక్స్ షోలో ప్రకటించిన ఈ మహిళ ఎవరు?
"కానీ ఈ షో వినోదాత్మకంగా ఉంటుంది. అంతటి ధనవంతులు ఎలా జీవిస్తారో, ఏం వేసుకుంటారో, వారి పార్టీలు ఎలా ఉంటాయో ప్రజలు చూడాలనుకుంటారు. అందుకే దీన్ని చూస్తారు" అని నిషా ఖన్నా చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































