BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
డీలిమిటేషన్: రేవంత్ రెడ్డి చెబుతున్న 'హైబ్రిడ్' మోడల్ ఏమిటి? అది సాధ్యం కాదని బీజేపీ ఎందుకు అంటోంది?
ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల జీఎస్డీపీ ఎక్కువగా ఉందనేది దక్షిణాది నేతల వాదన కాగా, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల జీఎస్డీపీ మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నింటి కంటే తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
డీలిమిటేషన్ తరువాత లోక్సభ ఎలా మారబోతోంది?
గడిచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో భారత జనాభా భారీగా పెరిగింది. 1971లో 54 కోట్ల జనాభా ఉంటే 2026నాటికి ఈ సంఖ్య 142 కోట్లకు పెరిగిందని అంచనా. కానీ, లోక్సభ సీట్ల సంఖ్య మాత్రం చాలా వరకు అలాగే ఉంది. 1977 నుంచి ఇప్పటివరకు ఒక్క సీటు మాత్రమే పెరిగింది.
పాకిస్తానీ సైన్యం సౌదీ అరేబియాలో ఏం చేస్తోంది?
"ఏదైనా ఇరాన్ డ్రోన్ దాడిలో పాకిస్తాన్ సైనికుడు మరణిస్తే, అది ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ రెండు దేశాలు నేరుగా సరిహద్దు పంచుకుంటూ ఉండటం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టం కావచ్చు"
‘కెనడా వెళ్లడం అవసరమా’ అనే ప్రశ్న ఎందుకు వినిపిస్తోంది?
ఒకప్పుడు కెనడా స్టడీ పర్మిట్తో అంటే ఉద్యోగం, జీవితం, విదేశాల్లో స్థిరపడే అవకాశం. కానీ ఇప్పుడు ఇదంతా సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు.
జూ నుంచి తప్పించుకున్న ఈ తోడేలు కోసం సైన్యం రంగంలోకి దిగింది..
అధికారులు డ్రోన్ సాయంతో తోడేలు ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే డ్రోన్ బ్యాటరీ అయిపోవడంతో బ్యాటరీ మార్చే సమయంలో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మాత్రలు చల్లని నీటితో వేసుకోవాలా? వేడి నీటితో వేసుకోవాలా?
కొంతమంది చల్లటి నీటితో, కొందరు వేడి నీటితో మాత్రలు వేసుకుంటారు. ఇక మందులు మింగడం నచ్చనివారు వాటి రుచి తెలియకుండా టీ, కాఫీ, పాలు లేదా కూల్ డ్రింక్స్తో తాగుతుంటారు. కొందరు డాక్టర్ చెప్పిన టైమ్ ప్రకారం, మరికొందరు తమకు గుర్తొచ్చినప్పుడే ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. మరి.. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు ట్యాబ్లెట్స్ వేసుకోవడం సరైనదేనా?
ఇరాన్ యుద్ధంతో ఆగిన మ్యాంగో పల్ప్ ఎగుమతులు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల ఇబ్బందులు
ఏపీఈడీఏ వివరాల ప్రకారం దేశంలో మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి రెండు ప్రధాన క్లస్టర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఉండగా, రెండోది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా. మ్యాంగో పల్ప్ ఉత్పత్తి, ఎగుమతులకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 40 మామిడి పల్ప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
ఇరాన్ యుద్ధం ఏఏ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయనుంది? ఏ దేశాలకు లాభం చేకూర్చనుంది? ఐఎంఎఫ్ అంచనాలు ఇలా..
'ఆర్థిక నష్టం కంటే ప్రపంచ భద్రతకు పొంచి ఉన్న ప్రమాదాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను' అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బీబీసీతో అన్నారు.
‘బ్యాక్ బటన్ హైజాకింగ్’కు పాల్పడే వెబ్సైట్ల పనిపడతామంటున్న గూగుల్
జూన్ 15 నుంచి ఈ విధానాన్ని "హానికరమైన చర్య"గా పరిగణిస్తామని, ఇలా చేసే సైట్లను గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ప్రాధాన్యం లేకుండా చేయడమో, లేదా పూర్తిగా తొలగించడమో చేస్తామని వెల్లడించింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































